ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించారు.
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో �
జేఎంఎంకు కంచుకోటగా ఉన్న, పార్టీ చీఫ్ శిబు సొరేన్ ఎనిమి ది సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన జార్ఖండ్లోని దుంకా లోక్సభ స్థానాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ కృతనిశ్చయ�
రాష్ట్రంలో బీజేపీకి సొంత నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. కొన్నిచోట్ల వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి మొదలైంది. కొందరు నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్త�
సార్వత్రిక ఎన్నికల ప్రకటనపై ఇప్పటికే పలు ఊహాగానాలు వె లువడుతున్నాయి. నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందని చాలామంది భావిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం గా ఉన్న జమ్ము, కశ్మీర్లో భారత ఎన్నికల సం ఘం ఈనెల 11 ను�
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హస్తం పార్టీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టార�
Akhilesh Yadav | సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు చిన్న పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్ప�
Kumaraswamy- Deve Gowda | ఒకవేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు అతడ్ని కావాలని కోరుకుంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ గురువారం చెప్పారు.