లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సోమవారం సభ ముందుకు ఈ తీర్మానం వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు కొత్త సీట్లు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలకు రెండో వరుసలో స్పీకర్ ఓం బిర్లా సీట్లు
న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధమేది విధించలేదని.. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ‘సిగ్గుచేటు, ‘జుమ్లాజీవి’, ‘దుర్వినియోగం’, ‘ద
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించారు. వీటి నుంచి ఎంపీలకు మెసేజ్లు పంపడంతోపాటు కాల్స్ చేస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా దృష్టికి ఇది వచ్చింది. దీంతో ఆయనే స్వయం�