లోక్సభ ఎన్నికలలో రికార్డు స్థాయిలో భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 64.2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొనడం ప్రపంచ రికార్డు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ వెల్లడించార�
గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా
మరికొన్ని గంటల్లో లోక్సభ పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రెండు నెలల కిందట ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ�
ఈనెల 13న నిర్వహించే లోక్సభ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 6,80,921 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 3,28,879 మంది, స్త్రీలు 3,52,012 మంది, 30 మం�
లోక్సభ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్�
ఇప్పటికే తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి దడపుట్టిస్తున్నయి. వచ్చేది అసలే మే నెల!. ఎండలు ఎట్లుంటయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్నది.