తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోకపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు �
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు.
రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలే తిరిగి ఎన్నికయ్యారు. ఆ నలుగురిలో ముగ్గురూ బీజేపీ నుంచే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ బ�
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింద�
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికాన�
లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది. బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప
BSE-Market Capitalisation | బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.414.75 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి.