జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు కేసులను పరిష్కారం చేసుకుంటే ఇద్దరి గెలుపు అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్మన్ కె.ప్రభాకర్రావు అన్నారు. శనివారం డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో జాత�
కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 5,454 కేసులు పరిష్కారమయ్యాయని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శనివార
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో ఏకంగా 2,32,200 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,516 కాగా, మిగిలిన 2,26,684 కేసులు కోర్టుల్లో పెండ�
జస్టిస్ పాపిరెడ్డి | కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు.