స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండలంలోని బేగంపూర్ తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశ
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�
ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంప�
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ కొనసాగించనున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేయడంతోపాటు, ఎన్నికల షెడ్యూల్ను సైతం �
ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను పక్కనపెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచ�
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 26 లేదా 27న జారీ అవుతుందా? దస రా తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల ముందస్తు కసరత్తు దానికి సంక�
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చ
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ కోటా కింద ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ఎస్.ప్రభాకర్రావు పదవీ కాలం మే ఒకటితో ముగియనున్నది.