ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
నేత కార్మికుల రుణమాఫీ పథకానికి రూ.33 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
రుణమాఫీ పథకంలో అన్నదాతల ను పలు రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ రాక రైతులు ఒక వైపు బాధపడుతుంటే.. మరోవైపు మాఫీ అయినా సాంకేతిక సమస్యలంటూ నె లల తరబడి అమలుకు నోచుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం అయోమయంగా మారింది. ఒకవైపు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశామని, రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశామని ప్రభుత్వం చెబుతుండగా మరోవైపు రూ.లక్షలోపు రుణం ఉన్న రైతులు త మకు
ఏ కారణంతోనైనా బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా, ఖాతా నంబరు మారినా, డీబీటీ ఫెయిలైనా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, స్తంభించిన ఖాతాలన్నింటికీ రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిర�
ఓ వైపు సంక్షేమ సౌరభం.. మరో వైపు సాగు సంబురం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.