Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి (LNJP Hospital)లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు.
Delhi Blast: ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ జనవరిలో రెడ్ ఫోర్ట్ను విజిట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగిన కారు పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఒక్కడే
అయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్న పలు కుటుంబాల వారి రోదనలతో న్యూఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖాన మంగళవారం ఉదయం శోక సంద్రంగా మారింది.
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్ మంత్రి అతిషిని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జ�
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
Seema Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జ్యుడీషియల్ కస్టడీలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఆరోగ్యం విషమించింది.
Monkeypox | దేశరాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో చేరిన 22 ఏండ్ల యువతికి పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నట్లు ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గనున్నట్లు ఆయన