ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. లింగంపేట్లో కొన్నినెలల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దళిత నాయకుడి దు�
Sports | స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ సూచించారు. శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా కబడ్డీ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
Leopard | లింగంపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
ఇద్దరు చిన్నారులను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం నం దివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గ
రుణమాఫీ పేరిట సర్కార్ రైతులు మోసగించిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాం�