Janmabhoomi Express | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది.
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
four special trains on Kakinada Town - Lingampalli route | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ - లింగంపల్లి, లింగంపల్లి - కాకినాడ టౌన్
అంబర్పేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ లింగంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ వి
తెలుగుయూనివర్సిటీ: గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం…లింగంపల్లి రైల్�
మాదాపూర్ :ట్రైన్ దిగి లగేజీని కిందకు దించుతుండగా ప్రయాణికురాలు హ్యండ్ బ్యాగును ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సం�
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు | సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇంటర్సిటీ రైలు| రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచే