ఒకవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్తో చర్చలు జరుపుతూనే మరోవైపు సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చైనా తహతహలాడుతున్నది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట లద్దాఖ్ సమీపంలో చైనా సైనిక సామర�
China Heliport: అరుణాచల్ సమీపంలో చైనా కొత్త హెలిపోర్టును నిర్మిస్తున్నది. ఆ హెలిపోర్టుతో తన రక్షణాత్మక చర్యలను బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త నిర్మాణానికి చెందిన శాటిలైట్ చిత్రాలను రిలీ�
వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఏసీ సమీపంలో 38 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి నిర్ణయించింది.
India, China 14th round of disengagement talks | వాస్తవాధీన రేఖ వెంట పరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు భారత్ - చైనా సైనికుల మధ్య 14వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనీస్ ఆర్మీ దూకుడు ఎక్కువైంది. లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ హద్దు మీరుతున్నారు. దీంతో తాజాగా అత్యంత సున్నితమైన అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్
మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక పార్టీ నేతలతో కేంద్రం అఖిలపక్షం నేడే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత తొలి సమావేశం నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండా? జమ్ములో సీట్లు పెంచుకొని బలపడాలను
వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా ఉద్రిక్త ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. సరిహద్దు వద్ద చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న�