రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది లిఫ్ట్ పథకాలు అంతంతమాత్రంగానే పనిచేశాయి. వరద ప్రవాహాలు జోరుగా సాగినా పంప్హౌస్లు మాత్రం సామర్థ్యం మేరకు పనిచేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటర్లపైనా కుట్రలకు పాల్పడుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల ప్రా జెక్టులను ఇష్టారీతిన నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీ
కృష్ణమ్మ వెలవెలబోతున్నది. వేసవి ప్రారంభంలోనే నీటి ప్రవాహం లేక రాళ్లు తేలి కళావిహీనంగా దర్శనమిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు శివారులో కృష్ణానదిలో నీటి జాడలు కనిపించడం లేదు.