గత రెండు వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలనే మే 1న ఆంధ్రజ్యోతిలో అచ్చయిన మూడో వ్యాసంలోనూ వెదిరె శ్రీరాం ప్రస్తావించారు. ఆ వ్యాసం చదివిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికను కూడా తెలుగులో మకీకిమకీ అనువాదం చేయడంలో శ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారుల
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వ ర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కి ప్రవహిస్తుండడంతో దిగువన గల లక్ష్మీ బరాజ్లోని అన్ని గేట్లను ఎత్తి దిగు�
కాళేశ్వరం జలాలు నలు దిశలా పారేలా నిర్మించిన కాలువలు జీవనదిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు పూర్తి కాగా, వరదకాలువ మూడు రిజర్వాయర్లుగా మారింది. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువల�
నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం�
హైదరాబాద్ : తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు శంకుస్థాపన చేయబోయే సంగమేశ్వర, �
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 67,546 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 59,264 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 2 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 16,180 క్యూసెక్కుల నీ
Sangareddy | సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా స