రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వాహనదారులపై సర్కారు పన్నుల భారం మోపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వ
‘కాంగ్రెస్ సర్కారు లైఫ్ట్యాక్స్ పెంపు పేరిట పేద, మధ్య తరగతి వర్గాలను దొంగ దెబ్బకొట్టింది..అప్పుజేసో, లోన్తీసుకొనో ఓ కారు కొనుక్కుందామనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లింది..’అంటూ మాజీ మంత్రి హరీశ్రావు వ
రాష్ట్రంలో కొత్త వాహనం కొ నాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది.
లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. గ్రేటర్లో లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో గత రెండేండ్లుగా రంగారెడ్డిలో అధికంగా ఉండేది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హైదరాబాద్ రూ.812 కోట్ల వసూలు చ�
రాష్ట్ర రవాణా శాఖ రాబడి గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.6,390.80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2021-22లో వచ్చిన రూ.3,971.38 కోట్ల రాబడి కంటే 60.92 శాతం అధికం.
లైఫ్ టాక్స్ ఎగ్గొట్టి పెద్ద కార్లలో షికార్లు ‘బడా ఓనర్ల’ గురించి రవాణా శాఖ ఆరా 959 వరకు ఈ తరహా కార్లు నగరంలో ఉన్నట్టు అధికారులు గుర్తింపు ఇప్పటికే 11 కార్లు సీజ్..రూ.30 కోట్లకు పైగా ఆదాయం..? మిగతావి గుర్తిస్త�