లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎజిలెంట్..హైదరాబాద్లో నూతన బయోఫార్మా సెంటర్ను నెలకొల్పింది. ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించా�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం సచివాలయంలో ఆవిషరించారు.
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో రీసెర్చ్ టాక్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ రంగంలో జరుగుతున్న పరిశోధనలను విస్తృతం చేసేలా ప్రతి నెలా నిపు
పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వె
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార�
ఈ ఏడాది ఉద్యోగులకు 9 శాతంపైనే టాలెంట్ను ఒడిసి పట్టేందుకు కంపెనీల వ్యూహం న్యూఢిల్లీ, మార్చి 2: ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జోరుగా ఇంక్రిమెంట్లు అందనున్నాయి. పెద్ద ఎత్తున జీతాలను పెంచాలని దేశీయ కంపెనీలు భ�
హైదరాబాద్ను సందర్శించిన కొలంబియా బృందం | కొలంబియాకు చెందిన ప్రతినిధుల బృందం హైదరాబాద్ను సందర్శించింది. ఆరోగ్యశాఖ మంత్రి ఫెర్నాండో రూయిజ్ గోమె నేతృత్వంలోని 34 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృంద