దేశీయ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 1.10 లక్షల మంది ఉద్యోగుల 17 శాతం వేతన పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఎల్ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని ఎల్ఐసీ బ్రాంచ్- 1 ఆఫీస్ వద్ద క్లాస్ వన్ ఆఫీసర్స్ బుధవారం గంట సేపు సమ్మెను నిర్వహించారు.
ఎల్ఐసీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎల్ఐసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య పిలుపునిచ్చారు.
ఎల్ఐసీ ఉద్యోగులకు ఆఫర్న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్తను అందించింది. వచ్చే సోమవారం నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నది. ప్రతి శనివారం దేశీయ�
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 10 నుంచి బీమా సంస్థ ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేస్తే చాలు. ప్రతి శనివారం కూడా సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్�