Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
వైద్యులు సూచించిన విధంగా ఆహారం, మందులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావాలనే తీసుకోవట్లేదని ఎల్జీ వీకే సక్సేనా శుక్రవారం ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఢిల్లీ మహిళా కమిషన్లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదిం�
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కేంద్రం ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల వెనుక మర�
Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిం�
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) చైర్పర్సన్ నియామకం విషయంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్రం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినా డీఈఆర్సీ చైర్పర్స�
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి�
ఢిల్లీలో లెఫ్ట్నెంట్ గవర్నర్, అధికార ఆప్ మధ్య వివాదం మరింత ముదురుతున్నది. డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా (డీడీసీడీ) వైస్ చైర్మన్ జాస్మిన్ షాపై ఎల్జీ వీకే సక్సేనా విధించిన ఆంక్షలన