కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు వారు . కానీ అక్కడి వరకూ రావడానికి వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల ఫోర్స్
లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. �
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్ట�
అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్బౌల్స్లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్బౌల్స్లో మనకు ఇదే తొలి పతకం కాగా.. టేబుల్ టెన్నిస్లో పురుషు�
భారత క్రీడా చరిత్రలో తొలిసారి విశ్వవేదికపై Lawn Bowls క్రీడలో పతకం నెగ్గే క్షణాలు త్వరలోనే సాక్షాత్కరం కానున్నాయి. కామన్వెల్త్ క్రీడలలో భాగంగా సోమవారం జరిగిన సెమీస్లో భారత మహిళా జట్టు.. ఈ క్రీడలో అపార అనుభవమ�