రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీ
భూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్ను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. రైతుల భూమి హక్కులను కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘కాస్తు కాలమ్' పేరుతో రైతులపై పిడుగు వేయనున్నది. గతంల�
రైతుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఆర్వోఆర్ -24 చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో మంత్రి ప్రవేశపెట్టా�
గత పాలకుల హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. భూ రికార్డులు వీఆర్వోల చేతుల్లో ఉండడంతో పలుకుబడి ఉన్నవారు సులభంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. సర్వే నంబర్ 307లోని ఆ భూములపై హక్కులు ప్రైవేట్ వ్యక్త�
వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విజయం సాధించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సమర్థి�