రామోజీ యాజమాన్యం ఆధీనంలో ఉన్న పేదల ఇండ్ల స్థలాలను విడిపించి పేదలకు పంపిణీ చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆయన వ
భూమిపై కన్నేసిన అక్రమార్కులు తప్పుడు భూరికార్డులు సృష్టించడంతోపాటు అందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించారంటూ బాధితుడు బత్తిని మహేందర్ గౌడ్ శుక్రవారం విలేకరుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వివరాల్ల�
నస్పూర్లోని సర్వే నంబర్ 42లో టీఎన్జీవోలకు కేటాయించిన భూమిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, నిర్మాణాలు నిలిపివేయాలని సొసైటీలో ప్లాట్లు పొందిన పలువురు బాధితులు డిమాండ్ చేశారు.
ఐలాపూర్ భూ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. ఐలాపూర్లోని వివాదాస్పద భూముల్లో కొనసాగుతున్న ఆ�