యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోని 859, 860 సర్వే నంబర్లలోని విలువైన 4 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భూ ఆక్రమణలతో పాటు రౌడీయిజం పెరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ పెద్దల పేరుతో భూ దందాలకు తెగబడుతున్నారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయ
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలకు గురువుతున్నాయి.. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి.. శ్మశాన వాటిక స్థలాలనూ వదలేట్లదు. ప్రభుత్వ
Goverment Land | ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ అధికారులు రియల్టర్లపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన డొంకలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునే పనిపై దృష్టి సారించారు.
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులలో కబ్జాలను తేల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జూలై 2024లో హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువుల్లో ఆక్రమణలను మొదట గుర్తించి ఆ తర్వాత పాత వాటిపై దృష్టి ప�
బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణాని�