మండలంలోని మొండిగౌరెల్లిలో ఉన్న ప్రభుత్వ భూములను ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అధికారులు, గ్రామస్తులతో కలిసి గురువారం పరిశీలించారు. గ్రామంలోని సర్వేనంబర్లు 19, 68, 127లలో ఆయన పర్యటించి పరిశీలించి.. వాటి వి�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి.. అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి గురువారం గ్రామ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడకు భూములిచ్చేది లేదని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో రైతులంతా కలిసి నాయకులు అంజయ్యయాదవ్, తాండ్�
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రాజెక్టు కోసం ఆస్తులు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే