ప్రతిష్టాత్మక వింబూల్డన్-2022 నేటి (జూన్ 27) నుంచి యూకే వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ.. వచ్చే నెల 10 వరకు సాగనుంది. అయితే టెన్నిస్ లో అతి పురాతనమైన ఈ టోర్నీకి భారత క్రికెట్ గతిని
నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా
1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచిన స్టోరీ ఆధారంగా ‘83’ సినిమా తెరకెక్కించాడు నిర్మాత విష్ణు వర్దన్ ఇందూరి (Vishnu Vardhan Induri).
ఇప్పటికీ 28 మంది నిందితులు విదేశాల్లోనే అత్యధికులు గుజరాతీయులే జాబితా వెల్లడించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 33 మంది విదేశాల్లో తలదాచుకొంటున