ఒకే గమ్యం.. ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఇది సింగరేణి నినాదం. ఇది గోడ రాతలకు మాత్రమే పరిమితం అవుతుందని సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓపెన్ కాస్ట్ -1 ప్రాజెక్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి అధికారుల ఆజ�
ధర్మపురిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ సరిగాలేక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. రోడ్లు, వీదులు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు త్రీవ ఇబ్బందులు �
భూముల రిజిస్ట్రేషన్ లతో నిత్యం కళకళలాడే గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు లేక బోసిపోతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని కార్యాలయాన�
ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకు�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.