భూముల రిజిస్ట్రేషన్ లతో నిత్యం కళకళలాడే గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు లేక బోసిపోతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని కార్యాలయాన�
ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకు�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.