ఉపాధిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన వ్యవసాయ కూలీలకు ఇక్కడ చేతినిండా పనిదొరుకుతున్నది. జూన్ నెలలో వచ్చి 8నెలల పాటు ఇక్కడే ఉండి పనులు చూసుకొని మళ్లీ మార్చి, ఏప్రిల్ నెలల్లో
యూపీలోని అయోధ్య రామాలయం నిర్మాణానికి కూలీల కొరత ఏర్పడింది. వాస్తవానికి ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, దానిని సెప్టెంబర్కు పొడిగించారు.
సాగులో వ్యయం తగ్గించుకునే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే వరి పంటలో వెదజల్లే పద్ధతి విస్తరిస్తున్నది. కూలీలు దొరకని పరిస్థితుల్లో వారి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తగ్గడంత�