UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది.
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో భారత్, పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్ విద్యార్థులు ప్రాణ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన దాసరి చందు(20) అనే ఓ మెడికల్ విద్యార్థి కిర్గిస్థాన్లో మరణించాడు. అక్కడ గడ్డకట్టిన ఒక జలపాతంలో చిక్కుకొని అతను మృతిచెందాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
కిర్గిజ్స్థాన్, చైనాలో స్వల్పవ్యవధిలో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 5.19 గంటలకు కిర్గిజ్స్థాన్లోని బిష్కేక్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.8గా
అమ్మన్(జోర్డాన్) వేదికగా జరుగుతున్న ఏషియన్ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.