ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసు�
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస�
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభో