కురుమూర్తి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వామి వారిని దర్శించుకున్నారు. హరీశ్రావు వెంట మాజీ మంత్రులు సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివ
కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఇండ్లను శుద్ధి చే సుకుంటూ పరమ పవిత్రతో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాదుకల స్పర్శకు సమయం ఆసన్నమైంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తిస్వామి ఉద్దాల మహోత
Kurumurthy Jatara | పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి కొండల నడుమ కాంచన గుహలో కొలువైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్న�
కురుమూర్తి గిరులు ఆదివారం గోవిందనామంతో మారుమోగాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఊరేగింపు నేత్రానందంగా సాగింది. ఆదివారం ఉదయం పల్లమర్రిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేశుడి సేవకు వేళైంది. రాష్ట్రంలోనే పేరొందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 18న స్వామి అలంకారోత్సవం,