మార్పు పేరుతో అడిగిన తీర్పు.. పట్నాన్ని పరేషాన్ చేస్తున్నది. పల్లెల్లో మళ్లీ పల్లేర్లు మొలిపిస్తున్నది. అతీగతీ లేని పాలకుల నిర్వాకంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. పల్లెలకు కరువును పరిచయం చే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత పెరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యూ) మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 9.9 డిగ్రీలు, నిర్మల్లో 10.9
గిరిజనుల హక్కుల సాధన కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సర్కార్తో పోరాడి అసువులుబాసిన విప్లవయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవ�
తెలంగాణ ఉద్యమ సమయంలో జోడేఘాట్ నిశ్శబ్ద, నిషేధ ప్రాంతం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం. ఆ సమయంలో కుమ్రంభీం వర్ధంతి. జోడేఘాట్కు కుమ్రంభ�