మియాపూర్ : శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ప్రతి ఒకరు అభివృద్ధి పనుల్లో భాగంగా అలసత్వం వహించ�
సమస్య పరిష్కారానికి చర్యలు పలు ప్రాంతాల్లో పర్యటించిన జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15 : ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్
ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు పకడ్బందీగా వర్షంనీటి కాలువల ఆధునీకరణ వివిధ శాఖల అధికారులతో సమావేశంలో జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 10 : ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా వర్షంనీట�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 28 : పరిసరాల పరిశుభ్రత కోసం బాధ్యతగా పనిచేయాలని, ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అధికారులను ఆదేశించారు. బుధవారం జోన్ కార్యాలయంలో పారి�
హరితహారంలో భారీగా మొక్కలు నాటేలా ప్రణాళికలు కార్పొరేటర్లు, ప్రజలు భాగస్వాములు కావాలి అందుబాటులో నర్సరీలు.. ఉచితంగా పంపిణీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత కేపీహెచ్బీ కాలనీ, జూలై 16 : పర్యావరణ పరిరక్షణ కోస
రూ.85.95 కోట్లతో కాలువల మరమ్మతులు వార్డుకొకటి చొప్పున ఎమర్జెన్సీ టీమ్ సిద్ధం కేపీహెచ్బీ కాలనీ, జూలై 15 : గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ యేడాది వర్షాకాలంలో ఎలాంటి విపత�
కుత్బుల్లాపూర్, మే 8 : స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటా తీసుకొచ్చిన చెత్త ను తిరిగి జవహర్నగర్ డంపింగ్యార్డుకు తరలించేందుకు ప్రణాళికా బద్ధం గా తగిన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత అధికా �