కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరోసారి నిధుల వేటలో పడింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలువైన భూముల అమ్మకంతో నిధులు పోగేసుకుంటున్నది. ఇదే క్రమంలో ఓ సిటీలోని మిగిలిన �