శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావి�
కేసీఆర్ సర్కారు హయాంలో జూరాలకు వరద వచ్చిందంటే ఉంద్యాల స్టేజ్-1 పంప్హౌజ్ నుంచి తీలేరు పంప్హాజ్కు నీటిని విడుదల చేసేవారు. గతేడాది ఇదే సమయంలో కోయిల్సాగర్కు కృష్ణమ్మ గలగలా పారింది. ప్రస్తుత కాంగ్రె�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గ�
బీచుపల్లి క్షేత్రం వద్ద ప్రవహించే కృష్ణమ్మ నీళ్లు లేక వెలవెలబోతున్న ది. ఐదారేండ్లుగా ఎన్నడూ లేనివిధంగా ప్రవా హం అడుగంటడంతో నదిలో రాళ్లు తేలాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అస్థికలు నదిలో కలిపేందుకు వచ్చేవార�
నాడు!
కృష్ణమ్మ తలాపున ఉన్నప్పటికీ
కుటుంబాలను సాకలేక వెతలు గతికి
వలస కూలీలుగా బతుకులు చితికి
మనిషిగా మనుగడే బెరికి
కలరు మాకు మహా నాయకులు
ప్రజల గోడు పట్టని గత దొరబాబులు
ప్రజా సేవకుల మనే ఓట్ల పీడకులు
పచ్�
1.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదు నందికొండ/శ్రీశైలం/అయిజ/అమరచింత/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 6: నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస