ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతీ సినిమా అందులోనే వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక్క సినిమాపై కోటి రూపాయలు ఖర్చు చేయాలంటే ఆలోచించేవాళ్ళు
తెలుగు సినీ ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా పసందైన వినోదాన్ని అందించి సూపర్ స్టార్గా ఎదిగారు కృష్ణ. హీరోగా 56 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృ�
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు 78వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి, కుటంబ సభ్యుల న
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన లెజండరీ స్టార్స్లో సూపర్ స్టార్ కృష్ణ తప్పక ఉంటారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటి వారికి ఆదర్శం.ఈ రోజు కృష్ణ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప
దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. గత ఏడాది వి చిత్రంతో ప్రేక్షకులతో పలకరించిన ఈయన ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే సుధీర్ బాబు ..సూపర్ స్�
మహేష్ బాబు తన పుట్టిన రోజు అయినా పట్టించుకుంటాడో లేదో కానీ.. కచ్చితంగా తన తండ్రి కృష్ణ బర్త్ డే మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా తన నాన్న పుట్టిన రోజు నాడు తన సినిమాలకు సంబంధించిన అప్ డ�
సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక్క సెలబ్రిటీ అయిన మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో కన్
ఎవరి జీవితం ఎప్పుడు, ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలుగన్న ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది. కాబట్టే, జీవితంలోని కీల�
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రయూనిట్ కి సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ విషెస్ చెప్పారు. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈసినిమాని శ్రీపురం కిరణ్ తెరకెక్కిస్తున్నారు. అలిబాబా, కొణతాల మోహ�
మిస్ఫైర్| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హోంగార్డు భార్య మృతిచెందింది. గొల్లపూడిలోని మౌలానగర్కు చెందిన హోంగార్డు �
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఘట్టమనేని మంజులా స్వరూప్ దృష్టిలో పుట్టిల్లు దేవాలయం లాంటిది. అందుకేనేమో, ప్రతి ఉదయం ఓ ఫోన్కాల్ పుట్టింటికి వెళ్తుంది. ప్రతి సాయంత్రం ఆమె కారు పుట్టింటి వైపు పరుగులు తీస్తుంది. ఇక, ప్రతి బుధవారం పుట్ట�