కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేఆర్ఎంబీ ప్రస్తుత చైర్మన్ శివనందన్�
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయో�
కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన గెజిట్లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు �
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్దేశించిన అంశాలపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం మేరకు వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రిజర్వాయర్ మేన�
Telangana | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రాజోలిబండ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ�
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెంద
9వ తేదీనే రెండు కేసుల విచారణ ఉన్నది కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ వీలు చేసుకుని రండి: బోర్డుల చైర్మన్లు హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఈనెల 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డ
హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుదుత్పత్తి ఆపాలన్న బోర్డు లేఖకు స్పందనగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చై�
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�
హైదరాబాద్ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడ
హైదరాబాద్ : రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం, పోలవరం పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేమని ఏపీ తెలిపింది. దీంతో ఏపీ ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరక�
Water disputes| కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది.