రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రతా ఏర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ఆమె అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవ�
శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం..కల్యాణ వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర క్షేత్రం.. పరమశివుడు స్పటికలింగేశ్వరుడిగా లింగ రూపం లో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం.. సకల దేవతల నిలయంగా విరాజిల్లుతున్న నదీఅగ్రహారం�
భీంపూర్ మండలం వడూర్ పెన్గంగ రేవు ఒడ్డున ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగమ్మకు పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. మండలంతో పాటు సమీప మహారాష్ట్ర సరిహద్దులోని భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు
కార్తిక మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన కోటి దీపోత్సవం రెండోరోజు మంగళవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా జరిగింది.