కోరిన కోర్కెలు తీర్చే వరాహాంజనేయస్వామిని భక్తులు తమ ఇంటి దైవంగా నిత్యం కొలుస్తుంటారు. ప్రతిఏటా కార్తీక అమావాస్య నుంచి నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం గ్రామ ఆచారంగా వస్తోంది.
Minister Gangula | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని, వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కొత్త�
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి �
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తె