Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో, ట్రాక్టర్.. బ్రిడ్జి మీద నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
Worm Infested Rice | మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Man Murdered Inside Bakery | ఏడుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాపులోకి పరుగెత్తిన అతడిపై అక్కడ దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. ఆ బేకరీ షాపులో ఉన్న వారు ఇది చూసి భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన వ�