సమ్మక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం కొండగట్టు హనుమాన్ ఆలయం భక్తులతో పోటెత్తింది. సుమారు 25 మంది తరలిరావడంతో ఎటుచూసినా రద్దీ కనిపించింది. కొండపైకి చేరుకొనేందుకు 3 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారు�
కొండగట్లు హనుమాన్ ఆలయ అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన దేవాలయాలను పునరుద్ధరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే �
Hanuman Jayanti | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయంలో హన్మాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూల�