Akkineni Nagarjuna | తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు హీరో �
Akkineni Nagarjuna | తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడింది. ఈ పిటిషన్ను సోమవారం నాడు విచారించనున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది.