ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిం
కొనరావుపేట : మామిడిపల్లి, ఏనుగల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఏనుగల్ రోడ్డు పై రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు.
Ramulagutta | వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవం అత్యంత రమణీయంగా సాగింది.
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు రైతులు కరెంట్ షాక్కు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.
Rajanna Siricilla | తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని క�
Sircilla | కోనరావుపేటలో తుపాకీ కలకలం సృష్టించింది. మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి తుపాకీతో తన కుటుంబ సభ్యులను కాల్చడానికి ప్రయత్నించాడు. బావుసాయిపేటకు చెందిన నేవూరి
అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్ను కలిచివేసింది. దానికి ప్రాణ
విద్యుత్ షాక్| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు.
రాజన్నసిరిసిల్ల : వడదెబ్బతో ఓ నిరుపేద కూలీ మరణించాడు. జిల్లాలోని కోనరావుపేటలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సూరంపేట నారాయణ (50) భార్య లక్ష్మితో కలిసి సోమవారం ఉదయం గ్రామ �