Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna temple) భక్తులతో(Devotees) కిటకిటలాడింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గ
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి(Mallanna Temple) అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవ క్షేత�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna Temple) ఆదివారం భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో(Mallanna temple) ఆదివారం భక్తులు(Devotees )స్వామి వారిని దర్శించుకున్నారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి(Mallanna temple)వారి క్షేత్రం 11వ వారం సందర్బంగా భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
Ponnam Prabhakar goud | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగించాలని తాను కొరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ (Minister Ponnam) తెలిపారు.
Mallanna temple | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు దశకు చేరుకుం టుండడంతో ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) మల్లన్న క్షేత్రానికి(Mallanna temple) భారీగా తరలివస్తున్నా
Mallanna Temple | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna Temple) వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ ఆదివారం సందర్భంగా రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
MSK Prasad | కొమురవెల్లి( Komuravelli )శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారిని భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad) బుధవారం దర్శించుకున్నారు.
Mallanna temple | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి 7వ ఆదివారం సందర్భంగా రూ.36,13,367 ఆదాయం(Hundi income,) వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(Komuravelli Mallanna) వారి 6వ ఆదివారం సందర్భంగా రూ.37,79,389 ఆదాయం( income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.