రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వ�
తెలంగాణ ప్రజల వెన్నంటి ఉంటూ కండ్ల ముందు ఉండే టీఆర్ఎస్ కావాలో, ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలో ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మునుగోడు ప్రజలను కోరారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ బ�
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
అనుకున్నదే జరిగింది. బాయికాడ మీటర్ పెట్టుడు ఖాయమని తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా నేరుగా రైతులతోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదట్నుంచీ పడుతున్న ఆందోళన �