కరోనా కట్టడి కోసం పోలీసుల కఠిన చర్యలుమాస్కులు పెట్టుకోని వారికి భారీగా జరిమానాగర్మిళ్ల, జూలై 14 : కరోనా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లేకుం డా బయట తిరుగతున్న వారిని ఠాణాకు తర లించ�
సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్హరితహారం కార్యక్రమాలకు హాజరుమందమర్రి రూరల్, జూలై 13 : మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ అన్నారు. హరితహారంలో భాగంగా కేక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవలక్ష్మిజైనూర్లో పర్యటనజైనూర్, జూలై 11 : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. మండలకేంద్రం లో ఆదివ�
గ్రామాల్లో విజయవంతంగా పారిశుధ్యం,హరితహారం కార్యక్రమాలుఅధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణదండేపల్లి, జూలై11 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవం తమైంది. ఈ నెల 1
ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఉద్యోగి ఆరు మొక్కలు నాటాలి టీఎన్జీవోస్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కడిపికొండలో 30 ఎకరాలు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు
రూ.కోటితో అభివృద్ధి పనులు శరవేగంగా నిర్మాణాలు సర్కారు నిధులు సద్వినియోగం కొత్తందాలు సంతరించుకుంటున్న పల్లె ఉత్తమ జీపీగా నిలుపడమే లక్ష్యం : సర్పంచ్ కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ)/రెబ్బెన : �
జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మిఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మార్కెట్ కమిటీ యార్డులో కార్యక్రమానికి హాజరుఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూలై 6 : మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ కో�
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకోత్మీర్లో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభందహెగాం, జూలై 6: మన పథకాలు దేశానికి ఆదర్శంగా ని లుస్తున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని కోత్మీర్ గ్ర�
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలిపల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములవ్వాలిపోడు రైతులకు ఇబ్బందుల్లేకుండా చేస్తాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిఆసిఫాబాద్, కెరమెరి మండలాల్లో వివిధ కార�
కోటపల్లి, జూలై 5: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు అన్నా రు. కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయ న సందర్శించి వైద్యాధికారి సత్యనార�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూలై 2 : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మోతుగూడ, రౌటసంకెపల్లిలో శుక్రవారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ�