తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక, ఆధారాలు బయటపెట్టిన బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’పైనే నిందలు మోపడం చర్చనీయాంశమైంది. ఓ వైపు మేఘా కంపెనీతో అంటకాగుత
Nadargul Lands | అన్నదాతలను భూమితో విడదీయడం ఎవరితరమూ కాదని నాదర్గుల్ రైతులు రుజువు చేశారు. డబ్బు, అధికార బలంతో నిలువరించడమనేది తాత్కాలికమేనని చాటి చెప్పారు. దశాబ్దాలుగా తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇను�
Nadargul Lands | నాదర్గుల్ భూముల కబ్జా వివాదం లో అడుగుతున్న ప్రశ్నలు ఒకటైతే, సంబంధిత కోహినూర్ కంపెనీ చెప్తున్నదని మరొకటిగా ఉన్నది. ఎట్టకేలకు ఆ భూములు ప్రభుత్వానివేనని ఒప్పుకొన్నది.
Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
Nadargul |నాదర్గుల్లోని రూ.6 వేల కోట్ల విలువైన భూములపై ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలుతున్నాయి. 373.22 ఎకరాల భూముల చుట్టూ వేసిన రేకుల ప్రహరీ ప్రధాన గేటుపై ఇన్నాళ్లూ కోహినూర్ నిర్మాణ సంస్థ పేరు మా�