విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
కోదాడ రూరల్ మండల పరిధి తొగర్రాయి శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందిన 20 ఎకరాల కౌలుకు గురువారం వేలం నిర్వహించారు. దేవాలయ భూముల కౌలుకు వేలం పాడిన వారు గడువు లోపు నగదు చెల్లించాలన్నారు. లేని
పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గల నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు గడవడమే కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కోదాడ రూరల్ మండలం కాపుగల్లు గ్రామ నాయక
ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ రూరల్ మండల పరిధి దోరకుంట గ్రామంలో నిర్వహించ�
కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక రైసింగ్, తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సైన్స్ శిక్షణ శిబిరంలో సోమవారం పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ అభిరామ్ సీపీఆర్పై విద్యార్థు