Crime news | అతడు కామంతో కళ్లు మూసుకుపోయి మృగంలా ప్రవర్తించాడు. నిండా తొమ్మిదేళ్లు కూడా లేని కన్నబిడ్డనే చెరబట్టేందుకు ప్రయత్నించాడు. బిడ్డపట్ల భర్త ప్రవర్తనను చూసి హతాశురాలైన అతడి భార్య ఎదురుతిరిగింది. భర్తన
తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్కు చెందిన దూస రాజేశం(62), లక�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
life imprisonment :భార్యను చంపిన కేసులో భర్తకు జీవితకాల శిక్షను ఖరారు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. 2015లో ఆర్థిక అంశాలపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో 63 ఏళ�
దుండిగల్/ గాంధారి, సెప్టెంబర్ 26: తొమ్మిది నెలల కిందట పరిచయం. ఎనిమిది నెలలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గతనెల 27న పెండ్లి చేసుకున్నారు. కష్టాల్లో తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త నెల గడవకముందే ఆ �