Husband killing wife | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను హతమార్చి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
భారత్లో ఉన్న ప్రియురాలి కోసం అమెరికాలో ఉంటున్న ఒక తెలంగాణ టెకీ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను గొంతు పిసికి హత్య చేసి అపరిచిత వ్యక్తి ఎవరో హత్య చేసినట్టు నమ్మించడానికి ప్రయత్నించాడు. దీనిపై సుదీర్ఘ కాల�
Crime news | అతడు కామంతో కళ్లు మూసుకుపోయి మృగంలా ప్రవర్తించాడు. నిండా తొమ్మిదేళ్లు కూడా లేని కన్నబిడ్డనే చెరబట్టేందుకు ప్రయత్నించాడు. బిడ్డపట్ల భర్త ప్రవర్తనను చూసి హతాశురాలైన అతడి భార్య ఎదురుతిరిగింది. భర్తన
తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్కు చెందిన దూస రాజేశం(62), లక�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
life imprisonment :భార్యను చంపిన కేసులో భర్తకు జీవితకాల శిక్షను ఖరారు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. 2015లో ఆర్థిక అంశాలపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో 63 ఏళ�
దుండిగల్/ గాంధారి, సెప్టెంబర్ 26: తొమ్మిది నెలల కిందట పరిచయం. ఎనిమిది నెలలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గతనెల 27న పెండ్లి చేసుకున్నారు. కష్టాల్లో తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త నెల గడవకముందే ఆ �