అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్కు చుక్కెదురైంది. లీగ్లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న తమ ఆఖరి మ్యాచ్లో యోధాస్ 22-42 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. సోమవారం జరిగ
అల్టిమేట్ ఖో ఖో లీగ్(యూకేకే) రెండో సీజన్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఒడిశా వేదికగా వచ్చే నెల 24వ తేదీన మొదలై జనవరి 13 వరకు జరుగనున్నాయి. కటక్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యమివ
పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంల�
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�
సౌత్జోన్ మహిళల ఖోఖో టోర్నీకి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఆతిథ్యమిస్తుందని వైస్చాన్స్లర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరుగనున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్ను మంగళవారం సెనెట్ హాల�
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: సౌత్జోన్ జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్లో కర్ణాటక మహిళల జట్టు విజేతగా నిలిచింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లోని హ్యాండ్బాల్ క్రీడా ప్రాంగణంలో ఆ�