Chenab River: పాకిస్థాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. చీనాబ్ నదిపై నీళ్లను ఆపడంతో.. పాకిస్థాన్కు ప్రవాహం తగ్గింది. దీంతో అక్కడి ఖరీఫ్ సీజన్కు 21 శాతం నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగ�
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
టామాటాల ధర పెరుగుదల తాత్కాలికమేనన్న కేంద్రం మాటలు ఒట్టివేనని తేలిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో(ఆగస్ట్) పంట భారీగా చేతికొస్తుందని అప్పుడే రేట్లు తగ్గే అవకాశముందని వ్యాపారులు చెప్తున్నారు. టామాట సాగు �
దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను �
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్ వరిపంట దిగుబడి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 16 శాతం అదనపు వరిపంటను సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్ మార్కెట్ సీజన్ సందర్భంగా నిన