ఖరీఫ్లో రాష్ట్ర రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు శుక్రవారం లేఖ రాశారు.
తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
MP Vaddiraju | ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు,యూరియాను అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.
రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�
సహజంగా కమాండ్ ఏరియాలో జూన్ తొలివారంలోనే నార్లు పోసి, చివరి వారం నుంచి నాట్లు వేస్తారు. ఒకవేళ కాలం కొంత ఆలస్యమైతే, జూలై మొదటి వారం వరకు నార్లు పోసి, నాట్లు పూర్తి చేస్తారు. అయితే ఈ సారి కరువు మేఘాలు కమ్ముక�
Farmers Petition | ఖరీఫ్ సీజన్లో జింకల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి పంటలను రక్షించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది.
వానరాకడ.. ప్రాణం పోకడ అనేది పాత సామెత. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ప్రాణం మాటేమో గానీ, వాన ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పే నైపుణ్యం స్పష్టంగా అందుబాటులో ఉంది. ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ మేల్కోనకుండా, మొ
వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎం ఎస్
Chenab River: పాకిస్థాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. చీనాబ్ నదిపై నీళ్లను ఆపడంతో.. పాకిస్థాన్కు ప్రవాహం తగ్గింది. దీంతో అక్కడి ఖరీఫ్ సీజన్కు 21 శాతం నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగ�
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
టామాటాల ధర పెరుగుదల తాత్కాలికమేనన్న కేంద్రం మాటలు ఒట్టివేనని తేలిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో(ఆగస్ట్) పంట భారీగా చేతికొస్తుందని అప్పుడే రేట్లు తగ్గే అవకాశముందని వ్యాపారులు చెప్తున్నారు. టామాట సాగు �
దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.