ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్�
ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఫుట్పాత్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, రాంగ్ రూట్ల�
జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన చేపట్టేందుకు పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
స్వయం ఉపాధి కోసం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులకు అందించే పాడి పశువుల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల్లో �