ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ భారీ గణనాథ�
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం నేడు పూర్తి కానున్నది. మహాగణపతి దర్శనాన్ని సోమవారం నుంచే నిలిపివేయగా, సాయంత్రం 5 గంటల వరకు వినాయకుడి చుట్టూ ఉన్న కర్రలు, షెడ్లు, బారికేడ్లు పూర్తిగా తొలగించారు. పోలీసుల స
బొజ్జ గణపయ్య దివ్య మంగళరూపాలను కనులారా వీక్షించే అద్భుత ఘట్టానికి భాగ్యనగరం సిద్ధమైంది. మంగళవారం కనులపండువగా సాగే గణనాథుడి శోభాయాత్రకు సర్వ సన్నద్ధమైంది. విభిన్న రకాల రూపాల్లో నవరాత్రులు అలరించిన గణన�
పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమ�
ఖైరతాబాద్లో కొలువుదీరిన దశ మహా విద్యా గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది. ఈ నెల 18న వినాయకచవితి మొదలు నవరాత్రుళ్లు విశేష పూజలందుకున్న స్వామి వారు గురువారం గంగమ్మ చెంతకు చేరారు.